ఈ ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రసీ ఇండియాలోనే ఉంది ఇక్కడ ప్రతి ఐదేళ్లకి ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి హాయ్ ఎలక్షన్స్ లో గెలిచి పవర్ పొందడానికి ఎన్నో పార్టీలు ఎదురు చూస్తుంటాయి అయితే ఈ ప్రాసెస్ లో కొన్ని పొలిటికల్ పార్టీలో అవసరాలను తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఎలక్షన్ మేనిఫెస్టోలు అలాగే పొలిటికల్ స్ట్రాటజీలు రూపొందించడానికి కొంత మంది కలెక్షన్స్ స్ట్రాటజీ రిక్యూట్ చేసుకుంటారు అండ్ అందులో ఒక్కరే ఈ ప్రశాంత్ కిషోర్ కొంత మందికి తెలియొచ్చు మరి కొంతమందికి తెలియకపోవచ్చు కానీ ఎంత పవర్ఫుల్ అంటే మన దేశంలో ఉన్న కొన్ని ముఖ్యమైన పార్టీలో ఆయా రాష్ట్రాల్లో పవర్ లోకి రావడం వెనక ఇతను ప్లే చేశారు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ లో బిజెపి బీహార్ లో జెడిఓ ఢిల్లీలో ఆమాగ్రి పార్టీ తమిళనాడులో డీఎంకే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి అండ్ బెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ ఈ పార్టీలు అన్ని పవర్ లోకి రావడం వెనక ప్రశాంత్ కిషోర్ ఇంప్లిమెంట్ చేసిన పొలిటికల్ స్ట్రాటజీ ఉన్నాయి మన దేశంలో ఉన్న వాటర్ సిస్టడీ చేసి ఆయన రాష్ట్రాల్లో పార్టీలను పవర్ లోకి ఎలా తీసుకురాగలుగుతున్నారు ఇతను పార్టీలను గెలిపిస్తున్నాడా లేక గెలిచే పార్టీ వెనక ఉంటున్నాడా ఎలా అయినా పవర్ లోకి రావాలనుకునే ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్స్ స్టేటస్ ఎందుకు రిక్రూట్ చేసుకుంటున్నారు ఈ రోజు ముందుకు వెళ్లే ముందు ఫస్ట్ ఫాల్ మీకొక విషయం తెలియాలి ఫర్ ఎగ్జామ్పుల్ లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఆయన 11 ఎలక్షన్స్ కి పని చేస్తే అందులో 2017 ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఎలక్షన్స్ లో ఆయన సపోర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అంతేకాదు 2022 బీహార్ లో ఆయన సొంతంగా పొలిటికల్ పార్టీ పెట్టాలి అనే ఆలోచనతో స్టార్ట్ చేసిన జెన్ స్వరాజ్ అనే పాదయాత్ర కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు
అయినా కూడా ఆయన పొలిటికల్ స్ట్రాటజీస్ కి ఎందుకు అంత క్రేజ్ ఉంటుందో అర్థం కావాలంటే ముందు మీకు ఆయన గురించి కొన్ని విషయాలు తెలియాలి ప్రశాంత్ కిషోర్ బీహార్ లో ఉన్న కోణార్క్ అనే ఒక చిన్న పల్లెటూర్లో జన్మించారు ఆయనకి చిన్నప్పటినుండి మ్యాథమెటిక్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ అంటే చాలా ఇష్టం అండ్ సబ్జక్ట్స్ లో ఆయన చాలా ఎక్కువ మార్క్స్ తెచ్చుకునేవారు అయితే ప్రశాంత్ కిషోర్ కి మ్యాథమెటిక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల ఆయన గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాక యునైటెడ్ నేషన్స్ ఎలా వచ్చిందంటే సంస్థ బీహార్ లో పోలియో వ్యాధికి సంబంధించిన ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసింది ఆ ప్రోగ్రాం లో ప్రశాంతి షో రూమ్ ఒక వాలంటీర్ గా పనిచేశారు అక్కడ ఆయన పనితీరు చూసినా ఏఎన్ ఆఫీసర్ ప్రశాంతి కిషోర్ యునైటెడ్ నేషన్స్ చేసుకున్నారు అక్కడ కొన్ని సంవత్సరాలు పాటు పని చేశాక ఆయనకు డైరెక్ట్ గా అమెరికాలో ఉన్న యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ లో జాబ్ వచ్చింది అమెరికా వెళ్లి అక్కడే సెటిలైపోయారు అయితే యునైటెడ్ నేషనల్ సంస్థ ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల్లో వాళ్ల ప్రోగ్రామ్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రశాంత్ కిషోర్ మెయిన్ గా స్ట్రాటజీస్ చేసి ఇంప్లిమెంట్ చేశారు అలా కంటిన్యూ గా యూనియన్ ఆఫీసులో వర్క్ చేయగా ప్రశాంత్ వర్మ గారికి బోర్ కొట్టి వాలంటరీగా పని చేయాలని డిసైడ్ అయ్యారు అంటే ఆఫీసులో కూర్చుని డేటాని అనాలసిస్ చేయడం కాకుండా డైరెక్ట్ గా ఫీల్ లోకి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడం అన్న మాట అండ్ ప్రాసెస్ లో ఆయనకి ఫస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ కాంటినెంట్ లో ఉన్న జెడ్ అనే ఒక చిన్న దేశాల్లో వచ్చింది అక్కడ ఒక హెల్త్ వర్కర్ గా పనిచేసే ఆ ఏరియాలో ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్ మీద ఆయన వర్క్ చేశారు
సో ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యాక ఆయనకి వచ్చిన సెకండ్ ప్రాజెక్ట్ గుజరాత్ 2010కి గుజరాత్ లో నరేంద్ర మోడీ సీఎం గా ఉన్న టైంలో ఆ రాష్ట్రంలో ట్రీషన్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది అంటే పిల్లలు పౌష్టికాహారం లోపం అనమాట సో ఇది గమనించిన యునైటెడ్ నేషనల్ సంస్థ ప్రశాంత్ కిషోర్ ని ఈ ప్రాబ్లం మీద రీసెర్చ్ చేయమని పంపించింది ఆయన తన రీసెర్చ్ కంప్లీట్ చేసి గుజరాత్ లో ఉన్న మాల్నేట్రిషన్ ప్రాబ్లం ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక రీసెర్చ్ పేపర్ ని పబ్లిష్ చేశారు అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ప్రశాంత్ కిషోర్ యొక్క రీసెర్చ్ స్కిల్స్ ని మెచ్చుకొని ఆయన్ని అమెరికా నుండి ఇండియాకి వచ్చి గుజరాత్ డెవలప్మెంట్ కోసం ఇచ్చారు అయితే అప్పటికే అమెరికాలో ఒక బెల్ సెటిల్ పొజిషన్ లో ఉన్న ప్రశాంత్ తన లైఫ్ లో రిస్క్ తీసుకుని మోడీ కోసం పనిచేయడానికి 2011లో గుజరాత్ వచ్చారు. అయితే మొదట్లో ఆయన నరేంద్ర మోడీకి ఎలాంటి పొలిటికల్ స్ట్రాటజీస్ ఇచ్చేవారు కాదు కేవలం గుజరాత్ లో ఉన్న మాలిని ట్యూషన్ ప్రాబ్లం మీద మాత్రమే బుక్ చేసేవారు గుజరాత్ ఎలక్షన్ వచ్చాయి అప్పటికే నరేంద్ర మోడీ అక్కడ సీఎం గా ఉన్నారు సో ఆయన మళ్లీ గుజరాత్ కి సీఎం అవ్వడానికి ప్రశాంత్ కిషోర్ ని పొలిటికల్ స్ట్రాటజీ రూపొందించమని రిక్వెస్ట్ చేశారు ఆరోజు గుజరాత్ పాలిటిక్స్ తో స్టార్ట్ అయిన ప్రశాంత్ పొలిటికల్ కెరియర్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో మన దేశ పార్లమెంట్ ఎలక్షన్స్ తో పాటు ఎన్నో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ ని కూడా వెనక్కు ఉండి నడిపించే స్థాయికి ఎదిగిపోయారు చూడండి 2012 ఎలక్షన్స్ లో మోడీ గెలిచిన తర్వాత ప్రశాంత్ కిషోర్ 2013లో ఇండియాలో ఉన్న పొలిటికల్ పార్టీస్ కి ఎలక్షన్స్ స్ట్రాటజీ స్పందించడానికి పబ్లిసిటీ చేయడానికి ఒక కంపెనీని స్థాపించారు
సిటిజన్స్ ఫర్ ఎకౌంటబుల్ గవర్నమెంట్ సో ఈ కంపెనీ ద్వారా 2014లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఆయన మోడీకి ఎలక్షన్స్ స్టేటస్ లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్సపాండ్ అయ్యేలా చేశారు అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి అదేంటంటే నరేంద్ర మోడీ వయసులో పెద్దవారైనా కూడా ఆయన సోషల్ మీడియాని ఇంటర్నెట్ ని మన దేశంలో ఉన్న చాలా రాజకీయ నాయకులు కంటే బెటర్ గా యూస్ చేస్తారు ఈ విషయం చాలామందికి తెలుసు అయితే దీనికి కారణం కూడా ప్రశాంత్ కిషోర్ అంటే 2014 జనరల్ ఎలక్షన్స్ టైం లో ప్రశాంతి సార్ మోడీకి ఇంటర్నెట్ అలాగే సోషల్ మీడియా యొక్క ఇంపార్టెన్స్ నరేంద్ర మోడీ అనే పేరుని ఆయన రూపాన్ని ప్రజల్లో గుర్తింపు పోయేలా చేశారు సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా మోడీ కనపడేలా చేయడం అన్నమాట 2014లో ఈ స్ట్రాటజీ నరేంద్ర మోడీ గెలవడానికి చాలా హెల్ప్ అయ్యింది 2015లో ప్రశాంత్ కిషోర్ అలాగే ఆయన స్థాపించిన సిఐజిలో కొంతమంది మెంబర్స్ కలిసి ఐ ప్యాక్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అని పేరుతో ఒక సంస్థను స్థాపించారు 2015లో బీహార్ లో జరిగిన ఎలక్షన్స్ లో నితీష్ కుమార్ కి సపోర్ట్ చేసి ఆ రాష్ట్రంలో ఆయన పవర్ లోకి రావడానికి కొన్ని పొలిటికల్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశారు అందులో 7.8 కూడా ఒకటి 7. అజెండా అంటే ఏంటి అనుకుంటున్నారా సింపుల్ గా చెప్తే చూడండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రావడానికి నవరత్నాలు అనే ఒక కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేసింది సేమ్ అలాగే 2015లో నితీష్ కుమార్ కూడా బీహార్ లో సెవెన్ పాయింట్ ఎజెండా అనే ఒక కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యారు అర్థమైందా
సో ప్రశాంత్ కిషోర్ యొక్క ఎలక్షన్స్ స్ట్రాటజీ సక్సెస్ అవ్వడంతో స్లోగా మన దేశంలో ఉన్న చాలా పొలిటికల్ పార్టీలు ఆయన్ని అప్రోచ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి లైక్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జెడియు ఆమ్ ఆద్మీ పార్టీ రుణములు కాంగ్రెస్ హెడ్సెట్రా 2017 లో ఉత్తర్ ప్రదేశ్ లో జరగబోయే ఎలక్షన్స్ కోసం అక్కడ కాంగ్రెస్ కి బిజెపికి టఫ్ ఫైట్ జరిగేది గెలవాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రసాద్ కిషోర్ హెల్ప్ తీసుకుని అక్కడ ఎలక్షన్ మేనిఫెస్టోని డిజైన్ చేయించారు కానీ ఆ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఇదే ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ కెరియర్ లో ఫేస్ చేస్తున్న ఫస్ట్ ఫెయిల్ అయ్యారు అయినా కూడా ఆయన ఎలక్షన్స్ స్ట్రాటజీస్ కి ఆయన పొలిటికల్ అనాలసిస్ కి ఉన్న డిమాండ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు 2017లో ఆయన పంజాబ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కెప్టెన్ అమరేంద్ర సింగ్ సీఎం అవడానికి హెల్ప్ చేశారు దాని తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్లో పవర్ లోకి రావడానికి ఎంతగానో ట్రై చేస్తున్నా వైఎస్ఆర్సిపి లీడర్ జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ నీ రెక్యూట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి పీకే ఇంప్లిమెంట్ చేసిన కొన్ని పొలిటికల్ స్ట్రాటజీస్ చెప్తా చూడండి వాళ్లు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలని అలాగే క్యాంపెన్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్తారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రజల్లో ఉండేలా చేసిన ప్రజా సంకల్ప యాత్ర కూడా ఈ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ లో భాగమే అంతేకాదు 2019 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సిపి పార్టీని బాగా ఎలివేట్ చేసేలా డిజైన్ చేయబడ్డ సాంగ్స్ స్లొగన్స్ అలాగే థీమ్స్ ఇవన్నీ కూడా ఈ రెండు పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వడంతో 2019 ఎలక్షన్స్ తర్వాత ప్రశాంతి కిషోర్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేసే అరవింద్ కేచరి వాళ్ళని సీఎం చేశారు 2021లో జరిగిన బెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో ఆయన మమతా బెనర్జీ కోసం పని చేసి ఆమెను సీఎం చేశారు
Full Project
DOWNLOAD
XML
DOWNLOAD
Song
DOWNLOAD
video photo



