Trending video editing Love Bgm44 Instagram trending video BGM144
కూటమి అభ్యర్థుల విజయమే జనసేన లక్ష్యం
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి గెలుపు కోసం ప్రణాళికబద్ధంగా పని చేద్దాం.
- ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో
పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
17.02.2025
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి విజయానికి ప్రణాళికబద్ధంగా పని చేసి, ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలుపించుకుందామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో జనసేన పార్టీ విజయానికి ఆయన ఎంతగానో సహకారం అందించారని… ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనందరం కలిసికట్టుగా పనిచేసి ఆయన విజయానికి కృషి చేద్దామని అన్నారు. ఆయనకు మంత్రిగా పని చేసిన అనుభవం ఉందని, అలాంటి వ్యక్తిని శాసనమండలికి పంపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, నియోజక వర్గాల ఇంచార్జిలు, పీఓసీలు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, వీర మహిళ ప్రాంతీయ కో ఆర్డినేటర్లు, క్షేత్ర స్థాయి నాయకులతో సోమవారం విజయవాడలోని శ్రీ శేషసాయి కళ్యాణవేదికలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లాకు ఇంఛార్జి మంత్రిగా ఉన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “వైసీపీ తన ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. వైసీపీ నాయకులు సొంత ఆస్తులను కూడబెట్టుకోవడానికి ప్రజాధనాన్ని లూటీ చేశారు. వైసీపీ పాపాలకు చరమగీతం పాడి ప్రజలకు మేలు జరగాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో త్యాగాలు చేశారు. ముఖ్యంగా కూటమి పార్టీలు కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్లాలని నాలుగు శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలను తగ్గించుకున్నారు. ఆయన త్యాగాలను ప్రజలు గుర్తించారు కనుకే ఈ రోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అఖండ మెజారీతో విజయం
Full Project
XML file
Song link
Font link

















Post Comment