Name art video editing in Instagram trending video Rcf119 Reel

2014లో నరేంద్ర మోడీ మన దేశానికి పీఎం అయిన దగ్గర్నుండి ఇప్పటివరకు అంటే ఈ పదేళ్ల కాలంలో డిసిషన్ వెస్ట్ మెంట్ అనే పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న బాటలు అమ్మడం ద్వారా మనదేశ గవర్నమెంట్ 420 కోట్ల రూపాయిలు సంపాదించింది అమ్మేసిన ఈ ప్రభుత్వ ఆస్తుల్లో ఎయిర్ ఇండియా కామ్రాజర్ పోర్ట్ లిమిటెడ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్ టి హెచ్ డి సి ఇండియన్ లిమిటెడ్ లాంటి ఎన్నో గవర్నమెంట్ కంపెనీలు ఉన్నాయి వీటిలో కొన్ని కంపెనీలను మొత్తం ప్రైవేటు చేస్తే మరికొన్ని కంపెనీలకు అమ్మేశారు ఇవి మాత్రమే కాదు ఫ్యూచర్ లో మరొక 26 గవర్నమెంట్ కంపెనీలను కూడా సెంట్రల్ క్యాబినెట్ అప్రూవల్ తీసుకోండి గవర్నమెంట్ ఈ సంస్థలని ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెట్టడం వల్ల అవి నిజంగానే నష్టాల్లో నుంచి లాభాల్లోకి వస్తున్నాయా లేక ఇదంతా కూడా కేవలం ఒక పొలిటికల్ గేమ్ మాత్రమేనా అసలు ఈ రోజు చెప్పబోతున్నాను ప్రజెంట్ మనదేశ గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న బాటలు ఎందుకు అమ్ముతుందో మీకు అర్థం కావాలంటే ముందు మీకు 1991లో జరిగిన ఒక స్టోరీ తెలియాలి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం సోషలిస్ట్ విధానాన్ని ఎక్కువగా ఫాలో అయింది అంటే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఎక్కువగా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేది దాదాపు అన్ని ఇండస్ట్రీస్ ని కూడా గవర్నమెంట్ చేసేది కానీ ఎలా చేయడం వల్ల కంపెనీల మధ్య కాంపిటీషన్ లేక ఎఫిషియన్సీ తగ్గిపోయి చాలా కంపెనీలో నష్టాల్లోకి వెళ్లిపోయాయి నష్టాల్లో ఉన్న ఈ కంపెనీలో గవర్నమెంట్ కి అధిక భారంగా మారేవి సో ఇది గమనించిన ఇండియన్ గవర్నమెంట్ లో ఎకనామిక్ రిఫరెన్స్ తీసుకొచ్చినప్పుడు కాన్సెప్ట్ తీసుకువచ్చారు

అనుకుంటున్నారా చెప్తా చూడండి ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న మైనారిటీ వాటాని అంటే 50% కంటే తక్కువ వాటాని ప్రైవేట్ కంపెనీకి అమ్మేసి క్యాష్ చేసుకోవడానికి అంటారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే డెసిషన్వెస్ట్మెంట్ లో కేవలం మైనారిటీ వాటాన్ని మాత్రమే అమ్ముతారు అంటే ఆ పర్టికులర్ కంపెనీ ఉంటాయి అర్థమైందా అయితే 1991 ఫైనల్ ఇయర్ లో సెంట్రల్ గవర్నమెంట్ 30 కి పైగా పిఎసి సంస్థలో ఉన్న బాటలు అమ్మడం ద్వారా 3 వేల కోట్ల రూపాయలకి పైగా డబ్బు సంపాదించింది అప్పటినుండి ప్రతి సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న బాటలు అమ్మడం ద్వారా ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాలని గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ 2024 25 ఫైనాన్షి నియర్ కి మన గవర్నమెంట్ పెట్టుకున్న డిస్ ఇన్వెస్ట్మెంట్ ధర ఎంతో తెలుసా అక్షరాల 50 వేల కోట్ల రూపాయలు అర్థమైంది కదా అయితే ఎప్పుడూ అసలు ప్రైవేటైజేషన్ అంటే ఏంటో చూద్దాం జనరల్ గా మన దేశంలో నడిచే గవర్నమెంట్ కంపెనీలు చాలా ఉన్నాయి ఉదాహరణకి బీఎస్ఎన్ఎల్ ఇది నష్టాల్లోకి వెళ్ళడానికి చాలా కారణాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కంపెనీలు ఎప్పుడూ కూడా లాభా పెన్షన్తో పని చేయవు ప్రజలకి తక్కువ ధరకే సర్వీస్ ని అందించడానికి తగ్గించడానికి మాత్రమే గవర్నమెంట్ కంపెనీలు పని చేస్తాయి అందుకే ఈ కంపెనీలో పనిచేసే ఎంప్లాయిస్ కి ఎలాంటి ప్రెషర్ కానీ టార్గెట్ కానీ ఉండవు ఎప్పుడైతే ఒక కంపెనీలో ఎంప్లాయిస్ మీద ఎలాంటి టార్గెట్స్ ఉండవో అప్పుడు అక్కడ వర్క్ కూడా తగ్గిపోతుంది అందుకే మీరు గమనిస్తే చాలా గవర్నమెంట్ కంపెనీలతో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది

దీనితోపాటు మరొక ఇంపార్టెంట్ థింగ్ కాంపిటీషన్ ప్రైవేట్ సెక్టార్ లో ఉండే ప్రతి కంపెనీ కూడా వాళ్ళ బిజినెస్ లో నెంబర్ వన్ అవ్వడానికి తన కాంపిటేటర్ కంపెనీ కంటే పైన ఉండాలి అని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటుంది అని గవర్నమెంట్ కంపెనీలో ఈ కాంపిటీషన్ లేకపోవడం వల్ల ఇది ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే చాలా విషయాల్లో వెనకబడి ఉన్నాయి ఈవెన్ కొన్ని గవర్నమెంట్ కంపెనీలు అయితే కస్టమర్ కి సరైన సమాధానం కూడా చెప్పరు అందుకే ఈ కంపెనీలు ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టాలు చూస్తున్నాయి సో ఒకప్పుడు గవర్నమెంట్ కంపెనీలు ఎంత నష్టాల్లో ఉన్న వాటిని అలాగే రన్ చేసేవారు కానీ రీసెంట్ టైమ్స్ లో ఈ సిస్టం మారింది ఈ గవర్నమెంట్ కంపెనీలకి ఉన్న అప్పుల భారాన్ని అలాగే వాటి వల్ల వచ్చే నష్టాలని తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఈ కంపెనీలని ప్రైవేట్ సంస్థలకి అమ్మేస్తుంది అంటారు రీసెంట్ గా భారీ నష్టాల్లో మునిగిపోయి గవర్నమెంట్ కి అధిక భారంగా ఉన్న ఎయిర్ ఇండియాని టాటా కంపెనీకి అమ్మేసి ప్రైవేట్ చేసింది ఇది మాత్రమే కాదు ఫ్యూచర్ లో నష్టాల్లో నడుస్తున్న మరొక 26 గవర్నమెంట్ కంపెనీలు కూడా ప్రైవేట్ చేయబోతున్నట్టు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అయితే అసలు ప్రైవేటైజేషన్ ప్రాసెస్ 2014లో మోడీ వచ్చిన తర్వాతే స్టార్ట్ అయిందంటే ఇండియాలో ప్రైవేటైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది అటల్ బిహారీ వాజ్పేయి గారు 1999 నుండి 2004 వరకు ఆయన మన దేశ ప్రధానిగా ఉన్న టైంలో భారీ నష్టాల్లో నడుస్తున్న మోడల్ ఫ్రూట్స్ మారుతి ఉద్యోగం హిందుస్థాన్ జింక్ బిఎస్ఎన్ఎల్ 12 గవర్నమెంటు కంపెనీలు ప్రైవేటిజ్ చేశారు అయితే అప్పట్లో వాజ్పేయి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అపోజిషన్ పార్టీలు అలాగే చాలామంది బ్యూరో వ్యతిరేకించారు

కానీ వన్స్ అభి ప్రైవేట్ కంపెనీలో చేతిలోకి వెళ్ళాక ఆ కంపెనీలు నష్టాలనుంచి లాభాల్లోకి రావడం మాత్రమే కాదు ఆయా సెక్టార్స్ లో మంచి పొజిషన్ లోకి ఏదిగాయి 2002లో హిందుస్థాన్ జింక్ అనే కంపెనీని గవర్నమెంట్ వేదాంత అనే కంపెనీకి అమ్మేసింది ప్రెసెంట్ ఈ హిందుస్థాన్ జింక్ అనే కంపెనీ తెలుసా 1లక్ష 20 వేల కోట్ల రూపాయలు నెక్స్ట్ మారుతి ఉద్యోగం అనే కంపెనీని జపాన్ కి చెందిన సుజుకి అనే కంపెనీకి అమ్మేసిన తర్వాత ఈరోజు అదే మారుతి సుజుకి కంపెనీ ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో 50% మార్కెట్ చైర్మన్ సాధించి నంబర్ వన్ పొజిషన్ లో ఉంది అంతేకాదు బిఎస్ఎన్ఎల్ అనే కంపెనీని టాటా గ్రూప్ కి అమ్మేసిన తర్వాత ఇప్పుడు అదే కంపెనీ సుమారు 50 వేల కోట్ల విలువైన కంపెనీగా ఎదిగింది ఎలా ప్రైవేట్ కంపెనీలో చేతిలోకి వెళ్ళాక లాభాల్లోకి వచ్చిన గవర్నమెంట్ కంపెనీలు చాలా ఉన్నాయి అందుకే ప్రెసెంట్ మోడీ గవర్నమెంట్ కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతూ భారత్ పెట్రోలియం షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తో పాటు చేయాలనుకుంటున్నారు ఇందులో మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది ఇప్పటివరకు చూస్తే నష్టాల్లో ఉన్న గవర్నమెంట్ కంపెనీలని ప్రైవేట్ చేయడం వల్ల వాటి పర్ఫామెన్స్ పెరిగి మంచి లాభాలు వస్తున్నాయి ఇది చూశాక మనలో కొంతమందికి ప్రైవేట్ చేయడం మంచిదే కదా అనిపిస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి ఉండే ఒక బేసిక్ డిఫరెన్స్ ప్రైవేట్ కంపెనీలు లాభాలు సంపాదించడానికి స్థాపిస్తే గవర్నమెంట్ కంపెనీలు ప్రజలకి సేవ చేయడానికి స్థాపించబడతాయి వాటిని తిరిగి లాభాల్లోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేయాలి కానీ వాటిని ప్రైవేట్ కంపెనీలకి అమ్మేకూడదు ఎందుకంటే నష్టాలు వస్తున్నాయని అన్ని గవర్నమెంట్ కంపెనీలను ప్రైవేటు చేస్తే అప్పుడు ప్రైవేట్ కంపెనీలు కొన్ని సెట్టర్స్ లో మోనోపోలీ అయిపోతాయి

అంటే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాయి సో ఎప్పుడైతే ఒక సెక్టార్లో గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్ గా ముగిసిపోతుందో అప్పుడు సెక్టార్లో ప్రైవేటు కంపెనీల ఆధిపత్యం పెరిగిపోతుంది ఇది సామాన్య ప్రజలకి అస్సలు మంచిది కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ నుండి గవర్నమెంట్ బయటకు వచ్చేస్తే అప్పుడు ఫ్యూచర్లో స్టీల్ ప్రైసెస్ కంపెనీల డిసైడ్ చేస్తాయి. అంతేకాదు ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు చేయడం వల్ల జాబ్ సెక్యూరిటీ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయిమెంట్ కూడా తగ్గిపోతుంది ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడు లాభా పెక్షణతో పని చేయడం వల్ల వాళ్లకి లాభాలు తగ్గిన ప్రతిసారి వాళ్ళ ఎంప్లాయిస్ ని ఉద్యోగాల నుండి తీసేస్తారు అందుకే రీసెంట్ టైమ్స్ లో గవర్నమెంట్ ఒక కంపెనీని ప్రైవేటు చేస్తాం అని అనౌన్స్ చేసిన వెంటనే అక్కడ ఎంప్లాయిస్ నుండి భారీగా వ్యతిరేకత వస్తుంది అర్థమైందా సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నష్టాల్లో ఉన్న ప్రతి కంపెనీని గవర్నమెంట్ భరించలేదు అలా చేస్తే అది గవర్నమెంట్ కి అధిక భారం అవుతుంది అలాగని చెప్పి నష్టాల్లో ఉన్న ప్రతి కంపెనీని గవర్నమెంట్ చేయకూడదు అలా చేస్తే మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీలు రన్ అవుతూ సామాన్య ప్రజలకి కొన్ని వస్తువులు అందుబాటులో లేకుండా పోతాయి సో నష్టాలు వచ్చినా గవర్నమెంటు కచ్చితంగా రన్ చేయాల్సిన ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి వాటిని కోర్ ఇండస్ట్రీస్ అంటారు అందులో సిమెంట్ స్టీల్ కోల్ అండ్ క్రుడ్ ఆయిల్ లాంటివి ఎలక్ట్రిసిటీ ఫెర్టిలైజర్స్ నాచురల్ గ్యాస్ అండ్ రిఫైనరీ ప్రొడక్ట్స్ ఈ కంపెనీలో రన్ చేయడంలో గవర్నమెంట్ కి నష్టాలు వచ్చినా కూడా వీటిని గవర్నమెంట్ కచ్ఛితంగా రన్ చెయ్యాలి ఎందుకంటే వంటివి కంప్లీట్ గా ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళితే అప్పుడు ఒక సామాన్యుడు బ్రతకడం చాలా కష్టమైపోతుం

Full project
DOWNLOAD

Font link

DOWNLOAD

XML file

DOWNLOAD

Song Video link

DOWNLOAD

DOWNLOAD

DOWNLOAD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO